Janasena News Paper

Month : April 2026

అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఫలించిన సిపిఐ నాయకుల ఆందోళన

MAHA BOOB SUBHANI SHAIK
ప్రజల తరపున కన్నా కు ధన్యవాదాలు ఎగుడుదిగుడు రోడ్డుకు మరమ్మతులు ఎట్టకేలకు సిపిఐ నాయకులు ఇటీవల సత్తెనపల్లి రోడ్డెక్కి చేసిన ఆందోళన ఫలించింది. ఇరువురి పుణ్య దంపతుల ప్రాణాలు బలి తీసుకున్న ఎగుడుదిగుడు రహదారికి...
Uncategorizedఅంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం అధ్యక్షుడు బచ్చు కొండలు

MAHA BOOB SUBHANI SHAIK
గత ఏడు సంవత్సరాలుగా మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న కొత్త రామకృష్ణ మరియు దేవరపల్లి కాశీ విశ్వనాథం.సత్తెనపల్లి, ఏప్రిల్13, జనసేన ప్రతినిధి…. సత్తెనపల్లిగాంధీ బొమ్మ సెంటర్లో ఎండాకాలం నిమిత్తం బాటసారిలకు దప్పిక తీర్చడానికి మజ్జిగ...
జాతీయంబ్రేకింగ్ న్యూస్

డీజిల్ ధర భారీగా పెరిగింది — లీటర్‌కు రూ.28 అదనం!

మిడిల్ ఈస్ట్ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి — దాని ప్రభావం ఇప్పుడు నేరుగా భారత పరిశ్రమలపై పడింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1, 2024న పారిశ్రామిక డీజిల్ ధరను లీటర్‌కు రూ.28.22...