ప్రజల తరపున కన్నా కు ధన్యవాదాలు ఎగుడుదిగుడు రోడ్డుకు మరమ్మతులు ఎట్టకేలకు సిపిఐ నాయకులు ఇటీవల సత్తెనపల్లి రోడ్డెక్కి చేసిన ఆందోళన ఫలించింది. ఇరువురి పుణ్య దంపతుల ప్రాణాలు బలి తీసుకున్న ఎగుడుదిగుడు రహదారికి...
గత ఏడు సంవత్సరాలుగా మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న కొత్త రామకృష్ణ మరియు దేవరపల్లి కాశీ విశ్వనాథం.సత్తెనపల్లి, ఏప్రిల్13, జనసేన ప్రతినిధి…. సత్తెనపల్లిగాంధీ బొమ్మ సెంటర్లో ఎండాకాలం నిమిత్తం బాటసారిలకు దప్పిక తీర్చడానికి మజ్జిగ...
మిడిల్ ఈస్ట్ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి — దాని ప్రభావం ఇప్పుడు నేరుగా భారత పరిశ్రమలపై పడింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1, 2024న పారిశ్రామిక డీజిల్ ధరను లీటర్కు రూ.28.22...