Janasena News Paper
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

Category : పల్నాడు

అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సోషల్ మీడియా కోఆర్డినేటర్ జానీ బాషా గృహానికి విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించిన భాష్యం దంపతులు…

Kranthi Kumar Chevuri
సోషల్ మీడియా కోఆర్డినేటర్ జానీ బాషా గృహానికి విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించిన భాష్యం దంపతులు… బెల్లంకొండ,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి... ఇటీవల వివాహం జరిగిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ మండల కేంద్రమైన బెల్లంకొండ గ్రామానికి చెందిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో సమావేశం…..

Kranthi Kumar Chevuri
జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో సమావేశం….. క్రోసూరు,ఫిబ్రవరి 11,జనసేన ప్రతినిధి….. మండల కేంద్రమైన క్రోసూరు లోని జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో జరిగిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్,ఎస్పీ….

Kranthi Kumar Chevuri
సత్తెనపల్లి,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి.… సత్తెనపల్లి పట్టణం లో జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పల్నాడు జిల్లాఎస్పీ కంచి శ్రీనివాసరావు. వారితో పాటు సత్తెనపల్లి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి…

Kranthi Kumar Chevuri
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి…   క్రోసూరురూరల్,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి….   తేది.12-02-2025 న మండలంలోని గుడిపాడు,88 తాళ్లూరు గ్రామాల్లో *”పొలం పిలుస్తోంది”* కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పట్టణంలో వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు..

Bujji
స్మార్ట్ మీటరును అమర్చుతున్న సిబ్బంది. సత్తెనపల్లి, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 08: సత్తెనపల్లి పట్టణంలో వివిధ వ్యాపార సంస్థలకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్పాట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ విద్యుత్ శాఖ ఏఈ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఎమ్మెల్యే చొరవతో ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ…

Bujji
    బెల్లంకొండ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 08: బెల్లంకొండ ఆర్ అండ్ బి రహదారి మరమ్మతుల్లో భాగంగా పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ విస్తీర్ణకు నాంది పలికారు. వివరాల్లోకి వెళితే గురువారం ఎమ్మెల్సీ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో కమల వికాసం ఆనందదాయకం: ఓర్చు రాజు

Bujji
బెల్లంకొండ, జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 08: బెల్లంకొండ మండల బిజెపి అధ్యక్షులు ఓర్చు రాజు మాట్లాడుతూ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఘన విజయం సాధించడం చాలా సంతోషం...
అంధ్రప్రదేశ్పల్నాడు

జిల్లా ఎన్నికల అధికారి వారి పత్రికా ప్రకటన.

పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వారి పత్రికా ప్రకటన. 05-11-2024, కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకొనుటకు 06-11-2024,చివరి తేదీ అని తెలియపరిచినారు....
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు

వైఎస్సార్సీపీలో చేరిన శ్రీ రామాంజనేయ పురం, పాపాయపాలెం టీడీపీ నాయకులు. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం శ్రీరామాంజనేయ పురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు...
అంధ్రప్రదేశ్పల్నాడు

చౌటపాపాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం

రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం ఆర్ఆర్ సెంటర్ భారత్ పెట్రోలియం బంకు దగ్గర ఒక వ్యక్తి ఏపీ 39...