మహిళ ప్రాణాలను కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు కాకినాడ, క్రైమ్, జనసేన ప్రతినిధి, డిసెంబర్ 1: మహిళ ప్రాణాలు కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి ఎస్సై, సిబ్బందిని అభినందించిన ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, శుక్రవారం...
*అనంతలో అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం* నాలుగున్నరేళ్లలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు టీడీపీ హయాంలో నేతలు కొట్లాటకే పరిమితం. ఐదేళ్ల పాలనా కాలంలో అనంతను భ్రష్టుపట్టించారు. గతానికీ, ఇప్పటికీ తేడాను ప్రజలు గమనించాలి. జగన్...
*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు* తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్ వద్ద వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన...
విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఇవాళ సమావేశమై భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మవారి దర్శనంకోసం వచ్చే వృద్దులు, వికలాంగుల ఇబ్బందిపడుతున్న...
సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అంబటి. రూ.1.2 కోట్లతో పూర్తయిన తహసీల్దార్ కార్యాలయం, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం రూ. 17.5 లక్షల నిధులను ప్రహరీ గోడకు...
2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి డిజిటల్ డ్రడిజిటల్ డ్రాప్ కి అతి కొద్ది కాలంలోనే ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.. ఒక మధ్యతరగతి కుటుంబంలో...
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: అమరావతి /- రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్ లను తేవటంపై పూర్తి...
ఏపీ సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా రూ.680 కోట్ల నగదుని 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28 చిత్తూరు /- సమాజంలో ధనిక,...
అంగళ్ళు, పుంగనూరు ప్రాంతాలలో అల్లర్లు సృష్టించిన టిడిపి నాయకులకు బంగపాటు .. నిరాకరణ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: మదనపల్లి /- అంగళ్ళు, పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు...