June 20, 2026
Janasena News Paper
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.గుంటూరు :: గుంటూరు నగరంలోని బ్రాడీపేటడి 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.                             గుంటూరు నగరంలోని బ్రాడీపేట 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

వ్యక్తిగత సమస్యలు తెలుసుకుంటూ… ఆర్థిక భారోసా

Bujji
గడప గడపకు మన ప్రభుత్వం”లో పెనుకొండ ఎమ్మెల్యే మాల గుండ్ల, గోరంట్ల జనసేన ప్రతినిధి మే 02: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్దిని ఓ వైపు వివరిస్తూ, మరోవైపు...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమాలు ఆపే ప్రసక్తే లేదు… వామపక్ష ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు

Bujji
రాయదుర్గం జనసేన ప్రతినిధి మే 0 2: విశాఖ హుక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపటి రోజున రాయదుర్గంలో రాస్తరోక నిర్వహిస్తున్నామని ముందస్తుగా రాయదుర్గం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా CPIఅనంతపురం జిల్లా...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతూర్పు గోదావరి

క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు సాధించిన అనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు

Bujji
  నియామకపు పత్రాలు అందించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపర్తి జనసేన ప్రతినిధి,  మే 02: అనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న పదిమంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతూర్పు గోదావరి

వికరాంగురాలిపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలి..

Bujji
ఏఐడిఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ డిమాండ్   రామచంద్రపురం, జనసేన ప్రతినిధి,  మే 02: మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు వికలాంగురాలిపై దాడి చేసిన సంఘటన తమను...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి… ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలి

Bujji
అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి కొత్తపేట తెలుగుదేశం పార్టీ డిమాండ్ జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, కొత్తపేట, మే 2 : అకాల వర్షాల వలన రైతులు చాలా...
అనకాపల్లిఆన్నమయ్యఆల్లూరి సీతారామ రాజు జిల్లాకాకినాడతాజా వార్తలుతూర్పు గోదావరిపశ్చిమ గోదావరిపార్వతీపురం మన్యంవాతావరణంవిజయనగరంవిశాఖపట్నంశ్రీ సత్యసాయి జిల్లాశ్రీకాకుళం

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన​

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన​ –   === తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. దీని వలన విశాఖపట్నం నగరంలో భారీ వర్షాలు...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

బీమాతో మరణం తర్వాత కూడా భరోసా ఇస్తుంది: సర్పంచ్ వన్నూరమ్మ

Bujji
కనేకల్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మనిషి బ్రతికుండగానే తన సంపాదనలో కొంత జీవిత బీమా చేసుకోవడం వలన మరణం తర్వాత కూడా వారి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని ఎర్రగుంట సర్పంచ్ వన్నూరమ్మ అన్నారు....
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

వర్ణంపల్లిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి

Bujji
 బాగేపల్లి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: కర్ణాటక విధాన సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో , బాగేపల్లి నియోజవర్గ, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి, గూళు రు ఓబ్లి లో స్థానిక కాంగ్రెస్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

సిఎస్డిటిలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్

Bujji
 పుట్టపర్తి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: సిఎస్డిటిలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పలు సివిల్ సప్లయిస్ అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష...
అంధ్రప్రదేశ్తాజా వార్తలునెల్లూరు

లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు… కావలిలో అందజేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

Bujji
  నెల్లూరు-కావలి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: 300 చదరపు అడుగుల ఇల్లు కేటాయించిన టిడ్కో లబ్దిదారుల రుణ భారాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా లబ్దిదారులకు అందచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు...