All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
కాశ్మీర్ లో పహల్గాం వద్ద భారతీయుల పర్యాటకులపై జరిగిన దాడులను నిరసనగా మృతి చెందిన బాధ్యత కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ సత్తెనపల్లి జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా...
అర్థవీడు, జనసేన బ్యూరో (ఏప్రిల్ 28): ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం అర్థవీడు గ్రామ పంచాయతీ సర్పంచి మునగాల వసంతమ్మ ను సోమవారం ‘జనసేన వార్తా పత్రిక’ ప్రకాశం జిల్లా బ్యూరో...
అభినందనీయం…కాపుగంటి రత్తయ్య,,సత్తెనపల్లి పట్టణ ఆర్య వైశ్య సంఘము మాజీ అధ్యక్షులు.. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం పేరుతో ,దాతల సహకారంతో నిరుపేద రోగులకు వారి సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం...
అమరావతి రాజధాని అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్న ఎమ్మెల్యే.అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్న ఎమ్మెల్యే.ఎవరికీ నష్టం కలిగించకుండా ప్రతి ఒక్కరిని...
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు 594 అత్యధిక మార్కులు సాధించి నియోజకవర్గంలోనే ప్రథమ స్థానం,రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో నిలిచిన అచ్చంపేటలోని బ్లూ బెల్స్ స్కూల్ విద్యార్థిని డొక్కు యశస్వినిని అభినందించిన...
సివిల్స్ పరీక్షలో 146వ ర్యాంక్ సాధించిన అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన చల్లా రమేష్ కుమారుడు చల్లా పవన్ కళ్యాణ్ ను అభినందిచిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. పవన్ కళ్యాణ్ సాధించిన...
ముప్పాళ్ళ మండలం రుద్రవరం గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్… ముప్పాళ్ళరూరల్,ఏప్రిల్24,జనసేన ప్రతినిధి… జిబిఆర్ హాస్పిటల్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారి వైద్య బృందం పాల్గొని ఈ కార్యక్రమంలో వైద్య సేవలు అందించారు.రుద్రవరం...
డాక్టర్ జీవ జ్యోతి,,పిజియో థెరపీ, సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల….. సత్తెనపల్లి,ఏప్రిల్24,జనసేన ప్రతినిధి… ఇద్దరు దాతల సహకారంతో 240మందికి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణపథకంలో 39 వ సారి నిరుపేద రోగులకు వారి సహాయకులకు ఉచితంగా...
సత్తెనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ బండి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో గురువారం ఘనంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీ లు అభివృద్ధి చెందినపుడే దేశం సర్వతోముఖ అభివృద్ధి...
సత్తెనపల్లి,ఏప్రిల్23,జనసేన ప్రతినిధి…. ఈరోజు వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సంకుల నవ్య, మటూరీ రేవతి, వనమాల సునీత రెడ్డి లను సత్కరించిన,సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త.డాక్టర్...