All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
•25 కోట్ల నిధులు విడుదల •హర్షం వ్యక్తం చేసి మండల బీసీ సెల్ గుంజ గంగారావు బెల్లంకొండ,అక్టోబర్ 26, జనసేన ప్రతినిధి అమరావతి నుండి బెల్లంకొండ రహదారి నిర్మాణం కొరకు స్థానిక శాసనసభ్యులు భాష్యం...
బెల్లంకొండ, అక్టోబర్ 10, జనసేన ప్రతినిధి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి అండర్ 14, 17 ఆటల పోటీలలో నాగిరెడ్డి పాలెం గ్రామంలో ఉన్న...
సత్తెనపల్లి, అక్టోబర్ 10,జనసేన ప్రతినిధి….. సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ నందు గల టిడిపి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో పాల్గొన్న సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారికి గ్రామ వార్డు...
సర్పంచ్ రమాదేవి, ఆళ్ళ అమరేశ్వరరావు….. సత్తెనపల్లి రూరల్, అక్టోబర్ 02,జనసేన ప్రతినిధి… జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నందిగామ సుప్రీమ్ లోకల్ ట్రైనింగ్ సెంటర్ ( చెత్త నుండి సంపద తయారీ కేంద్రం)...
ప్రస్తుత పరిస్థితుల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో నదుల్లో వరద ఉద్ధృతి తీవ్రంగా పెరుగుతోంది. ముఖ్యంగా నాగావళి, వంశధార నదుల్లో జరుగుతున్న వరద వల్ల పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. దాంతో, ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu...
తమిళనాడు రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రముఖ సినీ నటి త్రిష, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, మరియు రాజ్భవన్కు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం నుండి వరుసగా ఈ...
విజయవాడ లో భారీగా దొరికిన రేషన్ బియ్యం గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఒక గోడౌన్ లో భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత. అక్రమ రేషన్ రవాణాకు కేంద్రం గా గన్నవరం...
బెల్లంకొండ,అక్టోబర్ 02, జనసేన ప్రతినిధి విజయదశమి పర్వదినం సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలకు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కు బెల్లంకొండ మండల తెలుగుదేశం మరియు జనసేన భాజాపా పార్టీ కుటుంబ...
ఎయిర్బస్-టాటా భారత్లో మొదటి ప్రైవేట్ హెలికాప్టర్ ప్లాంట్: కర్ణాటకలో వెమాగల్లో స్థాపన ఎయిర్బస్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) భారత్లో మొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్, ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL)...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంపు: 3% పెరుగుదల ఆమోదం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) 3...