All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
రాజుపాలెంరూరల్,మార్చి15,జనసేన ప్రతినిధి…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపడుతున్న స్వర్ణఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు రాజుపాలెం మండలం,నెమలిపురిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర...
ఈ రోజు అధ్యక్షురాలు మండల ప్రజా పరిషత్ సత్తెనపల్లి యలవర్తి పాటి షేక్ జై బున్ బీ అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో 2025-26 ఇయర్ లో చేయవలసిన పనులు వివరించి చెప్పారు.అని...
ఈ రోజు అనగా 15.03.2025 న సత్తెనపల్లి మండలం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల నందు ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఆర్టీ నెంబర్ 24 ను అనుసరించి గ్రామపంచాయతీలు ఎందుకు స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర...
ముఖ్య అతిథిగా పాల్గొన్న బొర్రా బడుగుబలహీన వర్గాల పార్టీ జనసేన పార్టీ బొర్రా సత్తెనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ 11సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పూర్తి చేసుకొని నేడు12 ఆవిర్భావ దినోత్సవం లోకీ అడుగుపెడుతున్న శుభ...
మండల న్యాయ సేవాధికార సంస్థ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల న్యాయ సేవ...
గుంటూరు పట్టణ శివారు నందివెలుగు రోడ్డు నందు గల ఆంధ్రప్రదేశ్ ఉర్దూ బాలుర రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల లొ హెల్ప్ ఫౌండేషన్ (సత్తనపల్లి) ఆధ్వర్యంలో *పదవ తరగతి విద్యార్థులకు గుంటూరు పట్టడానికి చెందిన నవీన్ టైలర్...
ఉపాధి హామీ కూలీల వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి 12వ తేదీ అనగా రేపు విజయవాడలో జరగనున్న ధర్నాని ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం...
చిలకలూరిపేట పట్టణంలో రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టినటువంటి ముస్లిం సోదరులకు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో స్థానిక గుర్రాల చావిడి లోని పాత గ్యాస్ గూడెం లో ఇఫ్తార్ విందును ఏర్పాటు...
సత్తెనపల్లి నియోజకవర్గ యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సత్తెనపల్లి లో శరభయ్య హైస్కూల్ గ్రౌండ్ నందు బాబీ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో 20 రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా క్రికెట్...
పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు అనగా ది 10.03.2025 అనగా సోమవారం నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) స్థానిక తహశీల్దార్ వారి కార్యాలయం నందు అందరూ మండల...