Category : తాజా వార్తలు
All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
విజయవాడ ప్రెస్ క్లబ్ ను ఖాళి చేయల్సిందే.
విజయవాడ ప్రెస్ క్లబ్ ను ఖాళి చేయల్సిందే. 1980 తో ముగిసిన లీజు. లీజు పోడిగింపుకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని వైనం. 2001లో ప్రెస్ క్లబ్ ను ఖాళి చేయల్సిందిగా ఇరిగేషన్ నోటిసులు. 42...
ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు:
*వైయస్ఆర్సీపీ ప్రెస్ నోట్* తేది: 04-12-2023* స్థలం: తాడేపల్లి* ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు: మిచాంగ్ తుపాను పై సీఎం జగన్ సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ ఒక్కరోజే 97 వేల...
కాంట్రాక్టర్ గుజ్జు నారాయణ రెడ్డి పై హత్యాయత్నం…
ఇచ్చాపురం: కాంట్రాక్టర్ గుజ్జు నారాయణ రెడ్డి పై హత్యాయత్నం… వ్యాపార లావాదేవీలే కారణం… ఇచ్చాపురం కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ గుజ్జు నారాయణరెడ్డి పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నం కి పాల్పడ్డారు.. సంతపేట వద్ద...
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన లో వ్యక్తి సజీవ దహనం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన లో వ్యక్తి సజీవ దహనం. హైదారాబాద్ టూ చీరాల కు వెళ్ళే శ్రీ క్రిష్ణా ట్రావెల్స్ బస్సు లో నల్లగొండ జిల్లా మర్రి గూడ బైపాస్ దగ్గర...
సైక్లోన్ మిచాoగ్ | భారీ వర్షం హెచ్చరిక (LIVE)
ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.” 7:35 AM చెన్నైలో వర్షాలు ఒక 300 మిల్లీమీటర్లు అంటే, తిరుపతి జిల్లాలో మాత్రం అత్యథికంగా 366 మిల్లీమీటర్లు పడింది, అలాగే ఇంకా...
అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత
పూల శ్రీనివాస రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపిన అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత కదిరి, జనసేన ప్రతినిధి ,డిసెంబర్ 3: తలుపుల మండలం, గెరికపల్లికి చెందిన సూర్యన్నారాయణ రెడ్డి కుమార్తె ,స్నేహలత ని...
సముద్ర తీరంవెంబడి 60′,70వేగం తోఈదురు గాలులు,
కృష్ణా జిల్లాలో,దివిసీమలో మొదలైన వర్షాలు,ఈదురు గాలులు… సముద్ర తీరంవెంబడి 60′,70వేగం తోఈదురు గాలులు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దివిసీమలో ని సముద్రతీరం ప్రాతంలోగ్రామ సమీపంలోని తీరందాటే అవకాశం? దివిసీమప్రాంతంయిన కోడూరు, నాగాయలంక మండలాల్లో...
మిర్చి రైతులను ఆదుకోవాలి…కాలవ డిమాండ్…
మిర్చి రైతులను ఆదుకోవాలి…కాలవ డిమాండ్… రాయదుర్గం, జనసేన ప్రతినిధి డిసెంబర్ 03: రాయదుర్గం నియోజకవర్గంలో మిరప రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు....
బీసీలు వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం
బీసీలు వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, ఐ.పోలవరం, నవంబర్ 3: మురమళ్ళ తెలుగుదేశం క్యాంప్ కార్యాలయంలో అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వాడ్రేవు...
కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్!ఇతనే
కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్!ఇతనే సునీల్ కనుగోలు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం. 64 సీట్లు గెలిచిన హస్తం పార్టీ. చాపకింద నీరులా పనిచేసుకుపోయిన సునీల్ కనుగోలు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం...