Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంతర్జాతీయంనేరాలుబ్రేకింగ్ న్యూస్

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం,20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..

  అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు.....
అంధ్రప్రదేశ్ప్రకాశంరాజకీయం

విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబునాయుడు కి ఘన స్వాగతం

  విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబునాయుడు కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర టీడీపీ రైతు నేతలు...
జాతీయంతాజా వార్తలుబిజినెస్

నేటి నుంచి మారనున్న సిమ్ కార్డ్స్ రూల్స్….!!!!

  నేటి నుంచి మారనున్న సిమ్ కార్డ్స్ రూల్స్….!!!! సిమ్ కార్డుల విక్రయం, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఆగస్టు నెలలో రూపొందించిన విషయం తెలిసిందే. నేటి నుంచి నిబంధనలు అమల్లోకి...
అంధ్రప్రదేశ్చిత్తూరుతాజా వార్తలుతిరుపతిబ్రేకింగ్ న్యూస్

నిషేదిత సిగరెట్ల పట్టివేత

  ఒక కోటి ఎనబై ఒక లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయలు విలువ కలిగిన నిషేదిత సిగరెట్ల పట్టివేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ శ్రీ కుమార్ విశ్వజిత్...
తాజా వార్తలుతెలంగాణనేరాలుయాదాద్రి భువనగిరి

వైద్యం వికటించి యువకుడు మృతి..

వైద్యం వికటించి యువకుడు మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి డిసెంబర్ 1 : తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నా అవగాహన లేక...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

చౌకధాన్యపు డిపోలను అకస్మకంగా తనిఖీ చేసిన తహసీల్దార్..

చౌకధాన్యపు డిపోలను అకస్మకంగా తనిఖీ చేసిన తహసీల్దార్.. అమడగూరు, డిసెంబర్ 1 జనసేన ప్రతినిది: మండల పరిధిలోని చీకిరేవులపల్లి,రెడ్డివారిపల్లి,శీతిరెడ్డిపల్లి గ్రామాలలో శుక్రవారం తహసీల్దార్ వెంకటరెడ్డి రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను తనిఖీ చేశారు. ఈ...
కాకినాడతాజా వార్తలునేరాలు

మహిళ ప్రాణాలను కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు

మహిళ ప్రాణాలను కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు కాకినాడ, క్రైమ్, జనసేన ప్రతినిధి, డిసెంబర్ 1: మహిళ ప్రాణాలు కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి ఎస్సై, సిబ్బందిని అభినందించిన ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, శుక్రవారం...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

అనంతలో అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం

*అనంతలో అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం* నాలుగున్నరేళ్లలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు టీడీపీ హయాంలో నేతలు కొట్లాటకే పరిమితం. ఐదేళ్ల పాలనా కాలంలో అనంతను భ్రష్టుపట్టించారు. గతానికీ, ఇప్పటికీ తేడాను ప్రజలు గమనించాలి. జగన్‌...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కి జాతీయస్థాయి గుర్తింపు

*సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కి జాతీయస్థాయి గుర్తింపు*...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతిరుపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు* తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్‌ వద్ద వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన...