All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
మేడ్చల్,(జనసేన ప్రతినిధి): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో హైదరాబాద్ చింతల్కు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. డబిల్ పూర్...
త్వైకాండోలో ఎదులాబాద్ క్రీడాకారులకు పథకాలు రావడం పట్ల హార్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు… జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఆగస్టు 29: మేడ్చల్ ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు జాతీ యస్థాయి...
విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఇవాళ సమావేశమై భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మవారి దర్శనంకోసం వచ్చే వృద్దులు, వికలాంగుల ఇబ్బందిపడుతున్న...
సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అంబటి. రూ.1.2 కోట్లతో పూర్తయిన తహసీల్దార్ కార్యాలయం, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం రూ. 17.5 లక్షల నిధులను ప్రహరీ గోడకు...
2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి డిజిటల్ డ్రడిజిటల్ డ్రాప్ కి అతి కొద్ది కాలంలోనే ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.. ఒక మధ్యతరగతి కుటుంబంలో...
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: అమరావతి /- రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్ లను తేవటంపై పూర్తి...
ఏపీ సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా రూ.680 కోట్ల నగదుని 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28 చిత్తూరు /- సమాజంలో ధనిక,...
అంగళ్ళు, పుంగనూరు ప్రాంతాలలో అల్లర్లు సృష్టించిన టిడిపి నాయకులకు బంగపాటు .. నిరాకరణ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: మదనపల్లి /- అంగళ్ళు, పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు...
జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఆగస్టు 24: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రాములో శ్రీనివాస కాలనీ నుండి సివిఎస్ఆర్. కళాశాల నుండి తేజస్వి పాఠశాల వరకు గ్రామ పంచాయతీ నిధుల నుండి 15...
కాకినాడ, జనసేన ప్రతినిధి, జులై 14: మహాత్మా గాంధీ కలలుగన్న నిజమైన గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన విప్లవాత్మక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని.. వాలంటీర్లపై కొందరు...