Janasena News Paper
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మరియు సినీ నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపు కాల్స్ సంచలనం
ఎయిర్‌బస్-టాటా భారత్‌లో మొదటి ప్రైవేట్ హెలికాప్టర్ ప్లాంట్: కర్ణాటకలో వెమాగల్‌లో స్థాపన
స్వామి చైతన్యానంద సరస్వతి అరెస్ట్: 17 మంది విద్యార్థినీలపై లైంగిక వేధింపుల కేసు

Category : జాతీయం

All national wide News live here .

జాతీయంబ్రేకింగ్ న్యూస్రాజకీయం

విజయ్ ఎన్నికల ర్యాలీలో ఘోర మారణహోమం

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తమిళగా వెట్రి కళగం (TVK) నాయకుడు, సినీ నటుడు విజయ్ ఎన్నికల ర్యాలీలో ఘోర మారణహోమం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 31 మంది — మహిళలు, పిల్లలు సహా...
జాతీయం

ఇకపై రైల్వే భోగిలలో ఏటీఎం సర్వీసులు – సెంట్రల్ రైల్వే

రైల్వే బోగీలో ఏటీఎంలు ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ రైల్వే యోచిస్తుంది.  ఇందుకోసం ముందుగా పంచవటి ఎక్స్ ప్రెస్ రైలులో ట్రయల్స్ కూడా ప్రారంభించారు . ప్రయాణికులకు మరింత సౌకర్యాలు అందించే దిశగా ఏటీఎం...
అంధ్రప్రదేశ్జాతీయంతాజా వార్తలుబిజినెస్రాజకీయంవిశాఖపట్నం

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ కు 21.16 ఎకరాల భూమిని కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్: భారతదేశ ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో 21.16 ఎకరాల భూమిని కేటాయించింది . దీనికి మద్దతు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది...
అంతర్జాతీయంజాతీయంనేరాలుబిజినెస్

13500 కోట్ల స్కాం లో అరెస్ట్ అయిన మెహుల్ చోక్సీ – పూర్తి కధనం

భారత బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన నీరవ్ మోడీ కుంభకోణం – ₹13,500 కోట్ల భారీ మోసం ఎలా జరిగింది? 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఒక సంచలనాత్మక మోసాన్ని బయటపెట్టింది. దేశంలోని రెండవ...
GSTజాతీయంతాజా వార్తలు

ఈ అపార్ట్‌మెంట్లలో నివసించే వారి జేబులకు చిల్లు

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం హౌసింగ్ సొసైటీలలో రూ.7,500 కంటే ఎక్కువ నెలవారీ నిర్వహణ ఛార్జీలపై 18 శాతం GST విధించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అంటే అటువంటి సొసైటీలలో నివసించే వ్యక్తులు నిర్వహణ రుసుములుగా...
అంతర్జాతీయంజాతీయంతాజా వార్తలువాతావరణం

ఇండియాతో సహా నాలుగు ప్రాంతాలలో భూకంపాలు ..

ఆదివారం ఉదయం కేవలం ఒక గంట వ్యవధిలో భారతదేశం, మయన్మార్ మరియు తజికిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో నాలుగు భూకంపాలు సంభవించాయి, ఇది మధ్య మరియు దక్షిణ ఆసియా అంతటా ఆందోళనలను రేకెత్తించింది. ఈ ప్రకంపనలు...
జాతీయంతాజా వార్తలు

కర్ణాటక లో 70 శాతం వారే !! సర్వే లో విస్తుపోయే నిజాలు

బెంగళూరు: కర్ణాటక జనాభాలో డెబ్బై శాతం మంది ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గానికి చెందినవారు, వీరిలో ముస్లింలు కూడా ఉన్నారని సామాజిక-ఆర్థిక & విద్యా సర్వే తెలిపింది 2015లో నిర్వహించిన సర్వేలో మొత్తం...
జాతీయంతాజా వార్తలుబిజినెస్బ్రేకింగ్ న్యూస్

జియో కి మరో షాక్ , దూసుకుపోతున్న బిఎస్ఎన్ఎల్

BSNL స్థిరంగా తన కస్టమర్ సేవలను మెరుగుపరుచుకుంటూ వెళ్తుంది. కొన్ని నెలల ముందు BSNL ప్రవేశపెట్టిన కొత్త రీచార్జ్ ప్లాన్స్ అందుబాటు ధరలో ఉండటం వలన కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు BSNL లోకి...
జాతీయంతాజా వార్తలుపల్నాడు

రేపు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అందరూ సంద్వినియోగ పరుచూకోగలరు…తహసీల్దార్ చక్రవర్తి

MAHA BOOB SUBHANI SHAIK
పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు అనగా ది 10.03.2025 అనగా సోమవారం నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) స్థానిక తహశీల్దార్ వారి కార్యాలయం నందు అందరూ మండల...
జాతీయంతాజా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే : సుప్రీం కోర్టు

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే : సుప్రీం కోర్టు న్యూ ఢిల్లీ:   ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  ...