Janasena News Paper

Reporter : క్రాంతి కుమార్ చేవూరి

అంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం.

*దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం.* విజయవాడ:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు.. చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ...
ఆరోగ్యంజాతీయంతాజా వార్తలువాతావరణం

ఈ సారి చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా

ఈ సారి చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా దిల్లీ: దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా...
తెలంగాణనేరాలుబ్రేకింగ్ న్యూస్సంగారెడ్డి

కారు బోల్తా..బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి

కారు బోల్తా..బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి జహీరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను...
అంతర్జాతీయంనేరాలుబ్రేకింగ్ న్యూస్

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం,20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..

  అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు.....
అంధ్రప్రదేశ్ప్రకాశంరాజకీయం

విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబునాయుడు కి ఘన స్వాగతం

  విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబునాయుడు కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర టీడీపీ రైతు నేతలు...
జాతీయంతాజా వార్తలుబిజినెస్

నేటి నుంచి మారనున్న సిమ్ కార్డ్స్ రూల్స్….!!!!

  నేటి నుంచి మారనున్న సిమ్ కార్డ్స్ రూల్స్….!!!! సిమ్ కార్డుల విక్రయం, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఆగస్టు నెలలో రూపొందించిన విషయం తెలిసిందే. నేటి నుంచి నిబంధనలు అమల్లోకి...
అంధ్రప్రదేశ్చిత్తూరుతాజా వార్తలుతిరుపతిబ్రేకింగ్ న్యూస్

నిషేదిత సిగరెట్ల పట్టివేత

  ఒక కోటి ఎనబై ఒక లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయలు విలువ కలిగిన నిషేదిత సిగరెట్ల పట్టివేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ శ్రీ కుమార్ విశ్వజిత్...
తాజా వార్తలుతెలంగాణనేరాలుయాదాద్రి భువనగిరి

వైద్యం వికటించి యువకుడు మృతి..

వైద్యం వికటించి యువకుడు మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి డిసెంబర్ 1 : తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నా అవగాహన లేక...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

చౌకధాన్యపు డిపోలను అకస్మకంగా తనిఖీ చేసిన తహసీల్దార్..

చౌకధాన్యపు డిపోలను అకస్మకంగా తనిఖీ చేసిన తహసీల్దార్.. అమడగూరు, డిసెంబర్ 1 జనసేన ప్రతినిది: మండల పరిధిలోని చీకిరేవులపల్లి,రెడ్డివారిపల్లి,శీతిరెడ్డిపల్లి గ్రామాలలో శుక్రవారం తహసీల్దార్ వెంకటరెడ్డి రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను తనిఖీ చేశారు. ఈ...
కాకినాడతాజా వార్తలునేరాలు

మహిళ ప్రాణాలను కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు

మహిళ ప్రాణాలను కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు కాకినాడ, క్రైమ్, జనసేన ప్రతినిధి, డిసెంబర్ 1: మహిళ ప్రాణాలు కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి ఎస్సై, సిబ్బందిని అభినందించిన ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, శుక్రవారం...