Janasena News Paper

Reporter : క్రాంతి కుమార్ చేవూరి

అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

అనంతలో అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం

*అనంతలో అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం* నాలుగున్నరేళ్లలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు టీడీపీ హయాంలో నేతలు కొట్లాటకే పరిమితం. ఐదేళ్ల పాలనా కాలంలో అనంతను భ్రష్టుపట్టించారు. గతానికీ, ఇప్పటికీ తేడాను ప్రజలు గమనించాలి. జగన్‌...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కి జాతీయస్థాయి గుర్తింపు

*సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కి జాతీయస్థాయి గుర్తింపు*...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతిరుపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు* తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్‌ వద్ద వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన...
Uncategorizedఅంధ్రప్రదేశ్తాజా వార్తలుప్రకాశం

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త 

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త     విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఇవాళ సమావేశమై భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మవారి దర్శనంకోసం వచ్చే వృద్దులు, వికలాంగుల ఇబ్బందిపడుతున్న...
అంధ్రప్రదేశ్పల్నాడు

సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం.

సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అంబటి. రూ.1.2 కోట్లతో పూర్తయిన తహసీల్దార్ కార్యాలయం, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం రూ. 17.5 లక్షల నిధులను ప్రహరీ గోడకు...
అంధ్రప్రదేశ్తెలంగాణపల్నాడుహైదరాబాద్

2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి

2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి డిజిటల్ డ్రడిజిటల్ డ్రాప్ కి అతి కొద్ది కాలంలోనే ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.. ఒక మధ్యతరగతి కుటుంబంలో...
అంధ్రప్రదేశ్ఏలురుతాజా వార్తలు

కిలో నిమ్మకాయలు రూ.10 ధర

  నిమ్మ రైతులకు కనీస ధరలు కల్పించాలి.. కిలో నిమ్మకాయలకు రూ.10 ధర రావడంతో నష్టాల్లో నిమ్మ రైతులు.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిమ్మ రైతులు ఆందోళన ఏలూరు జిల్లా,ద్వారకాతిరుమల మే 26:...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ అంతట ఆర్దరాత్రి రెండుగంటల పాటు విద్యుత్ కోత. 

ఆంధ్రప్రదేశ్ అంతట ఆర్దరాత్రి రెండుగంటల పాటు విద్యుత్ కోత. NTTPC 6 యూనిట్ల లో  నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి అమరావతి,  జనసేన న్యూస్,  మార్చి 18: విజయవాడ న్టీటీటిపీసీ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం...