అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన దంగేటి దివ్య భర్త పార్థసారథి ఇంటి నుండి అదృశ్యం అయింది.. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. నిన్నటి నుండి దివ్య కుటుంబ సభ్యులు ఆమె...
నెల్లూరు,జనసేన ప్రతినిధి మార్చి 26 నెల్లూరు జిల్లా లో ఆదివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది.కొండాపురం,వింజమూరు, దుత్తలూరు,కలిగిరి,జలదంకి,కావలి మండలాల్లో ని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ధాన్యం...
*యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్* జనసేన ప్రతినిధి మార్చ్:26 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబు ప్రజా క్షేత్రంలో పట్టు...
శుక్రవారం నాడు ఎయిరిండియా మరియు నేపాల్ ఎయిర్లైన్స్ విమానం గాలిలో ఢీకొనేందుకు సమీపంలోకి రావడంతో పెను ప్రమాదం తప్పిందని, అయితే హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేశాయని, వారి సకాలంలో చర్య విపత్తును నిరోధించిందని...
తిరుమల ఘాట్ దారిలో చిరుత.. తిరుమల : తిరుమల ఘాట్ మొదటి కనుమ దారిలో చిరుత కలకలం సృష్టించింది. కనుమ దారిలోని 35 వ మలుపు వద్ద చిరుతపులి సంచరించింది. దారిలోని వాహన దారులు...
కరోనావైరస్ కేసుల సంఖ్య తాజాగా పెరిగిన నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు మార్చి 25, 2023 న...
అంతర్జాతీయం గా కొన్ని బ్యాంకుల వైఫల్యాలు వలన ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి పనితీరుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమీక్షించారు. వడ్డీ...
పల్నాడు జిల్లా,వినుకొండ పట్టణంలో క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు లోని శ్రీ వెంకట్రావు రోడ్ క్వారీ లో ప్రమాదం...
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జంతు ఆరోగ్య సంరక్షణ రంగంలోని వివాల్డిస్ హెల్త్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్లో 60% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం.. సన్ ఫార్మా ప్రస్తుత వాటాదారుల నుండి రూ....