బి ఫార్మసీ విద్యార్థినికి లాప్టాప్ బహుకరించిన న్యాయవాదులు ఉల్లం, చిలకా…
సత్తెనపల్లి పాతబస్టాండ్ కి చెందిన బి. ఫార్మసీ విద్యార్థిని గంటా సుజితకు తన తండ్రి తోట సత్యనారాయణ స్మృత్యర్ధంమాజీ కౌన్సిలర్ ఉల్లం ఝాన్సీ లక్ష్మి భాయ్ సహకారంతో లాప్ టాప్ నురాష్ట్ర పౌరహక్కుల సంఘం...
ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు…..
ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర,సోదరీమణులకు ఈద్ ముబారక్ తెలిపారు.రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని చెప్పారు.అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని...
నిరుపేదలను ఆదుకోవటమే నిజమైన పండుగ..పులిపాటి శ్రీరామమూర్తి ,, బీజేపీ సీనియర్ నాయకులు…..
డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 26 వ సారి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో దాత అయిన స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పెద్దలు ఎలక్ట్రికల్ ఏ.డి. ఇ బత్తుల...

