నరసరావుపేటలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ
బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగు జాతి ఆత్మ గౌరవన్ని నిలపడానికి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు.రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ,అన్న తారక రామారావు స్పూర్తితో ప్రతి కార్యకర్త...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు..
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసిన రాష్ట్ర జిల్లా పట్టణ మండల నాయకులు.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అభిమానులకు...
పండక్కి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. డియర్నెస్ అలవెన్సును (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. డీఏ సవరణ తర్వాత...
రాజుపాలెంలో100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి
రాజుపాలెం మండలంలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్,సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడం పట్ల...
రాజుపాలెం ఫోటో రైట్ అప్ 1
రాజుపాలెంలో100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి ఫైల్ 1రాజుపాలెం, మార్చి 25 ( ఆంధ్ర పత్రిక ) రాజుపాలెం మండలంలో వంద పడకల...
రాజుపాలెంలో100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి రాజుపాలెం మండలంలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య...
సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా…
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి….. సత్తెనపల్లి పట్టణం నరసరావుపేట రోడ్డు లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సింగరాజు సాయికృష్ణ నిర్మించిన.సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మి...
వెలుగురి శరత్ బాబు ఆర్ధిక సహాయంతో….. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ…
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి…. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 22 వ సారి దాతల సహకారంతో 120 మందికి భోజనం అందించటం అభినందనీయం..అప్పపురపు నరేంద్ర డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ వ్యవస్థాపకులు,ఆదివారం ది...

