సత్తెనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ బండి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో గురువారం ఘనంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీ లు అభివృద్ధి చెందినపుడే దేశం సర్వతోముఖ అభివృద్ధి...
సత్తెనపల్లి,ఏప్రిల్23,జనసేన ప్రతినిధి…. ఈరోజు వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సంకుల నవ్య, మటూరీ రేవతి, వనమాల సునీత రెడ్డి లను సత్కరించిన,సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త.డాక్టర్...
సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం భవనం, 21.80 లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం హెల్త్ వెల్నెస్ సెంటర్...
సత్తెనపల్లి: స్థానిక సత్తెనపల్లి పట్టణంలో రోటరీ క్లబ్,వాసవి మణికంఠ క్లబ్ ఆధ్వర్యంలో సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ వారి సౌజన్యంతో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ ఆదరణ లభించిందని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్...
పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణ పల్నాడు రోడ్డులోని హోటళ్ళలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. టి స్టాల్...
సత్తెనపల్లి రూరల్ మండలంలక్క రాజు గార్లపాడు గ్రామంలో నాగమయ్య స్వామి తిరుణాల సందర్భంగా ముందుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన సభలో ముందుగా గజ్జల నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ…. ఈసారి...
కలెక్టర్ పి. అరుణ్బాబు వెల్లడి…. 2024-25 లో ఉల్లాస్ కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం వెల్లడించారు....
రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్యా రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొండమోడు వీరమ్మ కాలనీలో దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనాధ శరణాలయంలో వృద్ధులకు అనాధ పిల్లలకు అన్నదానం చేయడం జరిగినది కార్యక్రమంలో సత్తెనపల్లి...
సత్తెనపల్లిరూరల్,ఏప్రిల్16,జనసేన ప్రతినిధి…. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు గుడిపూడి గ్రామం,సత్తెనపల్లి మం,నందు రెండవ విడత రీ-సర్వే లో బాగంగా గుడిపూడి గ్రామం నందు కే.ఎస్ .చక్రవర్తి,తహశీల్దార్ సత్తెనపల్లివారి చే భూమి పూజ చేసి,...
తడవర్తి నాగేశ్వరరావు..ఆర్య సంఘము నాయకులు… దాతల సహకారంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 37 వ సారి నిరుపేద రోగులకు, సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం...