Category : పల్నాడు
పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామ నాయకులు….
సత్తెనపల్లి రూరల్, జులై 15,జనసేన ప్రతినిధి…. అబ్బూరు గ్రామంలో గత నాలుగు రోజులుగా పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైన్స్ మరమ్మతులు, దోమల మందు పిచికారి చేయించడం చేస్తున్నారు.. ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ.ఎంపీడీఓ,పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్,...
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….
శనివారం రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని న్యాయవాది బగ్గి నరసింహారావు కార్యాలయంలో ఇటివల నియమించిన సత్తెనపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా షేక్ మస్తాన్ వలి,ఉపాధ్యక్షులు గా దివ్వెల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి...
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా…..
సత్తెనపల్లి రూరల్ మండలం భృగుబండ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ…. *పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సుపరిపాలన.* *కూటమి ప్రభుత్వంఇచ్చిన ప్రతి హామీలని 80% శాతం...
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితోనే విద్యార్థులు అభివృద్ధి పథంలోకి వస్తారు –
జిల్లా ఎస్పీ శ్రీ కంచి.శ్రీనివాస రావు ఐపిఎస్.,* విద్యార్థులలో వికాసం మరియు మంచి భవిష్యత్తు దిశగా వారిని సక్రమ మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు,...
అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం…
అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచిన హోంగార్డులను అభినందించిన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ J.V. సంతోష్ . ది.10.07.25…..తోటి సహోద్యోగుల కుటుంబాలకు సహాయం చేయడానికి మరణించిన హోంగార్డుకి ఒక్కరోజు వేతనం అందించిన...
విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో మెగా పీటీఎం 2.0 పచ్చని తోరణాలతో కళకళలాడిన విద్యాలయాలు ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపిన తల్లిదండ్రులు నరసరావుపేట, జులై 10, జనసేన ప్రతినిధి…. విద్యార్థుల అభివృద్ధిలో ఉపాధ్యాయులతో సమానంగా తల్లిదండ్రులకు...
కందులు కొనుగోలు చేయండి
: దాల్ మిల్లర్లతో సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావు పేట, జులై 10, జనసేన ప్రతినిధి…. కంది ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని దాల్...
పొలం పిలుస్తోంది: మండల వ్యవసాయ అధికారి అరుణకుమారి
బెల్లంకొండ,జూలై 08, జనసేన ప్రతినిధి మండలం లోని బెల్లంకొండ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మండలవ్యవసాయ అధికారి అరుణకుమారి పాల్గోని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రత్తి,మిరప,వరి పంటలు సాగు...
ఆల్ ఇండియా నీట్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఎంట్రన్స్ ఫలితాల్లో గుంటూరు విద్యార్థి శ్రవణ్ కుమార్ ప్రతిభ::
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అభినందన. అతి సామాన్యమైన కుటుంబంలో నుండి వచ్చి అఖిల భారత స్థాయిలో నీట్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఎంట్రన్స్ ఫలితాల్లో ఆలిండియా 362వ ర్యాంకు...

