విజయవాడ లో భారీగా దొరికిన రేషన్ బియ్యం గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఒక గోడౌన్ లో భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత. అక్రమ రేషన్ రవాణాకు కేంద్రం గా గన్నవరం...
బెల్లంకొండ,అక్టోబర్ 02, జనసేన ప్రతినిధి విజయదశమి పర్వదినం సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలకు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కు బెల్లంకొండ మండల తెలుగుదేశం మరియు జనసేన భాజాపా పార్టీ కుటుంబ...
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అంచనా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వార్నింగ్: పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లో డిప్రెషన్గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం...
సత్తెనపల్లి రూరల్, అక్టోబర్ 01,జనసేన ప్రతినిధి…. రెంటపాళ్ళ గ్రామపంచాయతీ పరిధిలో స్వస్త్ నారి శసక్తి పరివార్ అభియాన్ క్యాంపు జరిగినది.ఈ క్యాంపుకు ముఖ్య అతిథులుగా మాజీ సత్తనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ మొక్కపాటి రామచంద్ర...
ఆంధ్రప్రదేశ్ క్లిష్ట వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది, అధికారులు హై అలర్ట్లో...
ఆంధ్రప్రదేశ్లో కృష్ణా-గోదావరి నదుల విజృంభణ: వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి జనసేన తెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్లో కృష్ణా మరియు గోదావరి నదుల వరద ప్రవాహం కొనసాగుతూ, ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక మరియు...
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీల తగ్గింపు: నవంబర్ నుండి యూనిట్కు 13 పైసలు తగ్గుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నవంబర్ 2025 నుండి విద్యుత్ ఛార్జీలను యూనిట్కు 13 పైసలు తగ్గిస్తున్నట్లు...