: దాల్ మిల్లర్లతో సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావు పేట, జులై 10, జనసేన ప్రతినిధి…. కంది ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని దాల్...
బెల్లంకొండ,జూలై 08, జనసేన ప్రతినిధి మండలం లోని బెల్లంకొండ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మండలవ్యవసాయ అధికారి అరుణకుమారి పాల్గోని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రత్తి,మిరప,వరి పంటలు సాగు...
గిద్దలూరు, జనసేన ప్రతినిధి (ఏప్రిల్ 30):ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామ పంచాయితీ సర్పంచి బండి శ్రీనివాసులు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా బుధవారం బండి శ్రీనివాసులు ను నరవ గ్రామ...
గిద్దలూరు జనసేన ప్రతినిధి (ఏప్రిల్ 30):ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామ పంచాయతీ సర్పంచి వందన బోయిన లక్ష్మీ ప్రసన్నకు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సందర్బంగా బుధవారం కొంగలవీడు సర్పంచి లక్ష్మీ...
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అభినందన. అతి సామాన్యమైన కుటుంబంలో నుండి వచ్చి అఖిల భారత స్థాయిలో నీట్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఎంట్రన్స్ ఫలితాల్లో ఆలిండియా 362వ ర్యాంకు...
కాశ్మీర్ లో పహల్గాం వద్ద భారతీయుల పర్యాటకులపై జరిగిన దాడులను నిరసనగా మృతి చెందిన బాధ్యత కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ సత్తెనపల్లి జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా...
అర్థవీడు, జనసేన బ్యూరో (ఏప్రిల్ 28): ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం అర్థవీడు గ్రామ పంచాయతీ సర్పంచి మునగాల వసంతమ్మ ను సోమవారం ‘జనసేన వార్తా పత్రిక’ ప్రకాశం జిల్లా బ్యూరో...
అభినందనీయం…కాపుగంటి రత్తయ్య,,సత్తెనపల్లి పట్టణ ఆర్య వైశ్య సంఘము మాజీ అధ్యక్షులు.. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం పేరుతో ,దాతల సహకారంతో నిరుపేద రోగులకు వారి సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం...
అమరావతి రాజధాని అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్న ఎమ్మెల్యే.అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్న ఎమ్మెల్యే.ఎవరికీ నష్టం కలిగించకుండా ప్రతి ఒక్కరిని...