Janasena News Paper
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ప్రధాన రోడ్లన్నీ జలమయంఎన్నడు లేని విధంగా పట్టణ ప్రాంతంలో వాన నీరు.

  పారిశుధ్య పనుల నిర్వహణ సరిగా లేకనివాస గృహాలలో నుంచి ప్రవహిస్తున్న నీరు.. చిలకలూరిపేట : మిచాంగ్ తూఫాన్ ప్రభావం పేట పై కూడా ఎక్కువగా ఉంది. చిలకలూరిపేట పట్టణంలో గత రెండు రోజుల...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

పది రోజులుగా తెలుగు గంగ నీరు రాక జీవకోన, గోవింద నగర్ ప్రజలు ఎదురుచూపు..

పది రోజులుగా తెలుగు గంగ నీరు రాక జీవకోన, గోవింద నగర్ ప్రజలు ఎదురుచూపు.. ఇతర ప్రాంతాల నుండి నీరు తెచ్చుకోవాలన్న భారీ వర్షం కారణంగా ఎటు పోలేక నానా ఇబ్బందులు.. అన్నమయ్య జిల్లా,...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

స్వాగత తోరణాన్ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.

సత్యసాయి స్వాగత తోరణాన్ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు. కొత్తచెరువు జనసేన ప్రతినిధి,డిసెంబర్ 04 కొత్తచెరువు నుండి పెనుగొండ వెళ్లే ప్రధాన రహదారిలోని శెట్టిపల్లి క్రాస్ వద్ద శ్రీ సత్య సాయి స్వాగత తోరణాన్ని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

విజయవాడ ప్రెస్ క్లబ్ ను ఖాళి చేయల్సిందే.

విజయవాడ ప్రెస్ క్లబ్ ను ఖాళి చేయల్సిందే. 1980 తో ముగిసిన లీజు. లీజు పోడిగింపుకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని వైనం. 2001లో ప్రెస్ క్లబ్ ను ఖాళి చేయల్సిందిగా ఇరిగేషన్ నోటిసులు. 42...
అంధ్రప్రదేశ్తాజా వార్తలునెల్లూరు

ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు:

*వైయస్ఆర్సీపీ ప్రెస్ నోట్* తేది: 04-12-2023* స్థలం: తాడేపల్లి* ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు: మిచాంగ్‌ తుపాను పై సీఎం జగన్ సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ ఒక్కరోజే 97 వేల...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీకాకుళం

కాంట్రాక్టర్ గుజ్జు నారాయణ రెడ్డి పై హత్యాయత్నం…

ఇచ్చాపురం: కాంట్రాక్టర్ గుజ్జు నారాయణ రెడ్డి పై హత్యాయత్నం… వ్యాపార లావాదేవీలే కారణం… ఇచ్చాపురం కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ గుజ్జు నారాయణరెడ్డి పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నం కి పాల్పడ్డారు.. సంతపేట వద్ద...
అంధ్రప్రదేశ్గుంటూరుతాజా వార్తలుతూర్పు గోదావరినెల్లూరుపల్నాడుపశ్చిమ గోదావరివాతావరణం

సైక్లోన్ మిచాoగ్ | భారీ వర్షం హెచ్చరిక (LIVE)

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.” 7:35 AM చెన్నైలో వర్షాలు ఒక 300 మిల్లీమీటర్లు అంటే, తిరుపతి జిల్లాలో మాత్రం అత్యథికంగా 366 మిల్లీమీటర్లు పడింది, అలాగే ఇంకా...
తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత

పూల శ్రీనివాస రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపిన అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత   కదిరి, జనసేన ప్రతినిధి ,డిసెంబర్ 3: తలుపుల మండలం, గెరికపల్లికి చెందిన సూర్యన్నారాయణ రెడ్డి కుమార్తె ,స్నేహలత ని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలువాతావరణం

సముద్ర తీరంవెంబడి 60′,70వేగం తోఈదురు గాలులు,

  కృష్ణా జిల్లాలో,దివిసీమలో మొదలైన వర్షాలు,ఈదురు గాలులు… సముద్ర తీరంవెంబడి 60′,70వేగం తోఈదురు గాలులు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దివిసీమలో ని సముద్రతీరం ప్రాతంలోగ్రామ సమీపంలోని తీరందాటే అవకాశం? దివిసీమప్రాంతంయిన కోడూరు, నాగాయలంక మండలాల్లో...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలురాయదుర్గం

మిర్చి రైతులను ఆదుకోవాలి…కాలవ డిమాండ్…

మిర్చి రైతులను ఆదుకోవాలి…కాలవ డిమాండ్… రాయదుర్గం, జనసేన ప్రతినిధి డిసెంబర్ 03:  రాయదుర్గం నియోజకవర్గంలో మిరప రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు....