June 20, 2026
Janasena News Paper
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.గుంటూరు :: గుంటూరు నగరంలోని బ్రాడీపేటడి 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.                             గుంటూరు నగరంలోని బ్రాడీపేట 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

అన్నా ఓ జగనన్న ఎక్కడన్నా మా జాబ్ – బి.జె.వై.ఎమ్

Bujji
  కాకినాడ, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 10: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షులు అనపర్తి వెంకటేష్ గారి ఆర్డ్వర్యంలో జాబ్...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

పేద విద్యార్థినికి వైద్య ఖర్చులకు 25000 అందించిన ప్రముఖ విద్యావేత్త కే టీ సి ప్రవీణ్ చక్రవర్తి

Bujji
మరోసారి ఆపదలో ఉన్నవారికి తన దాతృత్వాన్ని చాటిన కెటిసి అధినేత కాకినాడ రూరల్, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 10: కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద గల మెడికవర్ హాస్పిటల్ నందు బోన్...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

పనసపాడు గ్రామంలో అవకతవకలపై తక్షణమే విచారణ చేపట్టాలి

Bujji
అనర్హులకు అందే పథకాలను నిలిపివేయాలి… పంచాయితీ కార్యదర్శి పై కాకినాడ జిల్లా రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు రాయుడు మోజేష్ బాబు స్పందనలో ఫిర్యాదు   సామర్లకోట, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: కాకినాడ స్పందన...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

15నుండి సముద్ర జలాల్లో చేపల వేట నిషేదం

Bujji
  కాకినాడ జిల్లా, యు కొత్తపల్లి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్ర జలాలలో చేపలవేట చేయు యాంత్రిక పడవలు అనగా మేకనైజడ్ మరియు మోటారు బోట్లు ద్వారా నిర్వహించు అన్ని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

విద్యుత్ చార్జీలు పెంపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బీకే ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టిన తెలుగు తమ్ముళ్లు

Bujji
  పెనుగొండ, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మెరుకు . శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

వీరవాసరంమండలంలో మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం

Bujji
వీరవాసరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం లో సోమవారం మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగనన్నకార్యక్రమాన్ని నిర్వహించారు. బిజీ పాలెం గ్రామంలో గడప గడపకి గృహ సారథులు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

విద్యుత్ చార్జీల మోతతో లూటీ చేస్తున్న జగన్

Bujji
భీమవరం లో టిడిపి నిరసన ర్యాలీ భీమవరం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో జగన్ సర్కార్ విద్యుత్ చార్జీల పెంపుపై భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని సబ్ స్టేషన్ వద్ద...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ఏనాటికైనా ఈ హరికథలకు ఆదరణ తగ్గదు

Bujji
భీమవరం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10: ప్రస్తుత కళలు – ఆదరణ – హరికథ ప్రాధాన్యత అనే అంశంపై స్థానిక త్యాగరాజ భవనంలో సోమవారం చర్చ గోష్ఠి నిర్వహించారు. హరికథ సప్తాహ మహోత్సవాలకు విచ్చేసిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

విద్యుత్ చార్జీల పెంపుతో పేద ప్రజలపై 57 వేల కోట్ల భారం…

Bujji
గన్నవరం(హనుమాన్ జంక్షన్), జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు తదితర విషయాల మీద సోమవారం ఉదయం బాపులపాడు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ఉపాధి హామీ పథకం కార్మికులు ఏ.ఐ.ఎఫ్.టి.యూలో చేరిక…

Bujji
కనీస వేతనం 500 రూపాయలు, 250 రోజుల పని దినాలు పెంపుదల చేయాలని డిమాండ్ అమలాపురం, జనసేన ప్రతినిధి, ఏప్రియల్ 10: అమలాపురం జనుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కార్మికులు అఖిల భారత...