Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్పల్నాడు

అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ మీటింగ్ నిర్వహించిన సీడీపీఓ శ్రీలత….

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి ప్రాజెక్ట్,రాజుపాలెం మండలం లోని ఐసీడిఎస్  పాత ఆఫీసులో అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ మీటింగ్ సీడీపీఓ శ్రీలత నిర్వహించారు. ఈ కార్యక్రమం లోని భాగంగా 1-03-25,నుండి 8-03-25,వరకు జరిగే మహిళా దినోత్సవం సందర్బంగా జరిగే...
పల్నాడు

గర్ల్స్ హైస్కూల్ లోయఫ్.యల్.యన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించినయమ్.ఇ.ఓ లు…

MAHA BOOB SUBHANI SHAIK
గత మూడు రోజుల నుండి సత్తెనపల్లి బాలికల హైస్కూల్ లో అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న జ్ఞానజ్యోతి యఫ్.యల్.యన్ ట్రైనింగ్ లో భాగంగా ఈ రోజు యమ్.ఇ. ఓ లు శ్రీనివాసరావు, రాఘవేంద్ర హాజరు అయి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం…

MAHA BOOB SUBHANI SHAIK
దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేయటం అభినందనీయం.. డా.శోభారాణి… అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో  16వ  సారి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 120 నిరుపేద రోగులకు,వారి సహయకులకు  ఉచితంగా భోజనం,స్వీట్,హాట్ ను  దాతల...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించిన ఎంఇఒ సీతా రామిరెడ్డి…

ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించిన ఎంఇఒ సీతా రామిరెడ్డి… ముప్పాళ్ళరూరల్,ఫిబ్రవరి18,జనసేన ప్రతినిధి… ఈరోజు ముప్పాళ్ళ మండలం, మాదల గ్రామం లోని జెడ్పి హెచ్ స్కూల్ లో ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులకు ఎంఇఒ సీతా రామిరెడ్డి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

క్రోసూరులో సీసీరోడ్ల మధ్యలో గుంతలు…

Kranthi Kumar Chevuri
  పట్టించుకోని అధికారులు…  ఇప్పటికైనా స్పందించాలని కాలనీ వాసుల వేడుకోలు… క్రోసూరు మండలం,ఫిబ్రవరి 13,జనసేన ప్రతినిధి…   క్రోసూరు మండల కేంద్రలోని ఎ స్సీ కాలనీ పరిసర ప్రాంతంలో సీసీ రోడ్ల మధ్య తీసిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

మృతుడి ఇంటికి వచ్చి అదృశ్యమయ్యాడు 

Kranthi Kumar Chevuri
మృతుడి ఇంటికి వచ్చి అదృశ్యమయ్యాడు పెదకూరపాడు, మండలం, ఫిబ్రవరి 13, జనసేన ప్రతినిధి : మృతి చెందిన వ్యక్తిని చూడటానికి వచ్చి అదృశ్యం అయిన సంఘటన పెదకూరపాడు మండలం,  పాటిబండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద ఇరు దుకాణాల్లో చోరీ….

Kranthi Kumar Chevuri
  రూ. 3.10 లక్షలు నగదు అపహరణ…. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు…. సత్తెనపల్లి,ఫిబ్రవరి14,జనసేన ప్రతినిధి….   సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ దుకాణాల నుండి రూ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

అంగన్వాడీలకు పోషణ్ భీ పంఢాయి భీ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించిన న్యూట్రిషియన్ డాక్టర్ దీపా….

Kranthi Kumar Chevuri
సత్తెనపల్లిరూరల్,ఫిబ్రవరి14,జనసేన ప్రతినిధి…. ఐసీడీఎస్ సతైనపల్లి ప్రాజెక్టు కంటెపూడి,రెంటపాళ్ళ సెక్టార్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కోమెరపూడి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పోషణ్ భీ పంఢాయి భీ ట్రైనింగ్ క్లాసెస్ జరుగుచున్నవి. ట్రైనింగ్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

జూనియర్ కళాశాలలో దామోదర్ సంజీవ జయంతి మరియు పుల్వామా డే

Kranthi Kumar Chevuri
  బెల్లంకొండ, ఫిబ్రవరి 14, జనసేన ప్రతినిధి  పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు కీర్తిశేషులు దామోదర సంజీవయ్య జయంతి మరియు పుల్వామా డే వీర మరణం చెందిన సైనికులకు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సోషల్ మీడియా కోఆర్డినేటర్ జానీ బాషా గృహానికి విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించిన భాష్యం దంపతులు…

Kranthi Kumar Chevuri
సోషల్ మీడియా కోఆర్డినేటర్ జానీ బాషా గృహానికి విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించిన భాష్యం దంపతులు… బెల్లంకొండ,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి... ఇటీవల వివాహం జరిగిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ మండల కేంద్రమైన బెల్లంకొండ గ్రామానికి చెందిన...