All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
ఎంపీడీఓ బండి శ్రీనివాసరావు వెల్లడి…. ఈ నెల 8 వ తేదీ నుండి ప్రారంభం కానున్న పి 4 సర్వే( ప్రభుత్వ ప్రవైట్ ప్రజలు భాగస్వామ్యం ద్వారా పేదల ఇంటింటి అభివృద్ది) గురించి సత్తెనపల్లి...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మండల పరిషత్ ఆఫీస్ సత్తెనపల్లి నందు మహిళా దినోత్సవం కార్యక్రమం ఐసీడీఎస్ శాఖ వారు ఏర్పాటు చేసుకోవడం జరిగినది ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల...
సత్తెనపల్లి పట్టణంలోని వడ్డెర సంఘం కార్యాలయ ఆవరణలో వడ్డెర షార్ప్ థింకింగ్ అసోసియేషన్ సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ బత్తుల వెంకటస్వామి అధ్యక్షతన నియోజకవర్గ వడ్డెర సంఘ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది....
నేడు పవన్ ప్రజల్లో…. పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి జగన్కు లేదు… జనసేన పార్టీ సీనియర్ నాయకులు సుధా సాంబశివరావు…… జైల్లో తక్కువ బెయిల్ మీద బయట ఎక్కువ ఉండే 420, క్రిమినల్, సీబీఐ...
సత్తెనపల్లి రూరల్ మండలం ధూళిపాళ్ళ గ్రామానికి చెందిన దంతం దేవేంద్ర,శైలజ కుమారుడు దినేష్ అనిల్ కుమార్ యాదవ్ అన్నప్రసన కార్యక్రమంలో పాల్గొని చిరంజీవి ఆశీర్వదించిన,సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాలలో భాగంగా ఈరోజు రాజుపాలెం మండల కేంద్రం అయిన మండల ఆఫీసులో మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ఆయా విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించడం జరిగింది.సీడీపీఓ మాట్లాడుతూ…రాష్ట్ర స్థాయి...
మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో మహిళా...
2025 మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల లోని ఎక్స్ టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ లో మార్చి 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి,పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ...
బెల్లంకొండ మండలంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తో మండల అధ్యక్షులు తోట రమాదేవి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోట రమాదేవి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ లో మార్చి 14న...
ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం నందు హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థినిలకు నరసరావుపేట పట్టణానికి చెందిన కుంచాల సురేష్ (డాక్యుమెంట్ రైటర్)ఆర్థిక సహకారంతో పరీక్ష సామాగ్రి...