All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
సత్య సాయి జిల్లా సాధకుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి! ప్రచారంలో దూసుకుపోతున్న దుద్దుకుంట కిషన్ రెడ్డి! అమడగూరు, ఏప్రిల్ 6 ,జనసేన,న్యూస్, సత్య సాయి జిల్లా సాధకుడు, 193 చెరువుల సాధకుడు,...
జగన్ మాయమాటలు నమ్మొద్దు .గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే తెదేపా అధికారంలోకి రావాలి…. గోరంట్ల జనసేన బ్యూరో, ఏప్రిల్ 06:రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగుతోందని, ఆయన మాయమాటలు నమ్మీ మరోసారి మోసపోవద్దని టీడీపీ...
ఒక చేతకాని దద్దమ్మ రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారుఐదేళ్లు రోడ్లు వేయకుండా కాంట్రాక్టర్లను అడ్డుకున్నారుఆ నెపాన్ని మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారుఈ ఐదేళ్లలో బాగుపడింది.. ఆ నలుగురు మాత్రమేఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పరిటాల సునీత...
గిరిజన విలేఖరి పై దాడి హేయమైన చర్య శంకర్ నాయక్ పై దాడికి పాల్పడిన వైసీపీ నేత బోయ తిప్పే స్వామిని తక్షణం అరెస్టు చేయాలి దళిత గిరిజనులతో పెట్టుకుంటే తలారి రంగయ్య ఒంటిమి...
రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం ఆర్ఆర్ సెంటర్ భారత్ పెట్రోలియం బంకు దగ్గర ఒక వ్యక్తి ఏపీ 39...
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం-జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా జనసేన ప్రతినిధి, అమలాపురం, ఏప్రిల్ 6 డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా ప్రశాంత...
రైతులకు మద్దతుగా దీక్ష చేసిన నల్లగొండ బిఆర్ఎస్ నాయకులు జనసేన వార్త 6 ఏప్రిల్ 24: ఈరోజు నల్లగొండ గడియారం సెంటర్ లో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల...
అక్రమంగా నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు మెంటాడ,ఏప్రిల్ 6, జనసేన ప్రతినిధి: మెంటాడ మండలంలో అక్రమంగా నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసామని ఆండ్ర సబ్ ఇన్స్పెక్టర్ దేవి...
జనసేన ప్రతినిధి పాచిపెంట : సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం కర్రివలస పంచాయతీకి చెందిన బాలి వెంకటి (65)అనారోగ్య కారణాలతో విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదే సచివాలయంలో...
చిన్నారులు టాయిలెట్ వెళ్తే.. సిబ్బంది దాడులు కనీస సౌకర్యాలు లేకుండా..అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పేరెంట్స్ ఆందోళన పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని పేరెంట్స్ డిమాండ్ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ఎల్బీనగర్, జనసేన, ఇంచార్జి,...