All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.
జనసేన ప్రతినిధి,అంబేద్కర్ కోనసీమ,ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ నందు ప్రముఖ ఐ ఎస్ ఆర్ ఓ శాస్త్రవేత్త విష్ణు వర్జుల రామమూర్తి సోమవారం...
జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీల ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జరిగే జయహో బిసి కార్యక్రమం ఈరోజు ఐ పోలవరం మండలంలో ఐ పోలవరం...
విశ్వకర్మ యోజన సక్రమంగా అమలు చేయాలి: త్రినాథ్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత. జనసేన ప్రతినిధి, అమలాపురం, ఫిబ్రవరి 5 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి...
ఇద్దరు విద్యార్థుల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి-కొడారి వెంకటేష్.(ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు) యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 4 : శనివారం రాత్రి సుమారు పది...
సామాన్యుడు శక్తివంతంగా మారవచ్చు. విద్యతోనే సమాజంలో గౌరవం, ముందడుగు సాధ్యం…. యాదాద్రి భువనగిరి జిల్లా, ఫిబ్రవరి 4 : శాస్త్రీయ ప్రణాళిక పునశ్చరణతో పరీక్షల్లో విజయం -సైకాలజిస్ట్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జాతీయ అవార్డు...
నల్గొండ TNGO కళాశాల విద్యా శాఖ కమిటీ ఎన్నిక. TNGO ఎక్జిక్యూటివ్ సభ్యులు సూదిని వెంకటరెడ్డి, శ్రీనివాస్ మట్టయ్య ఎన్నికైనారు. TNGO అధ్యక్షులు శ్రవణ్ ఎంపికైన సభ్యులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. జనసేన వార్త ప్రతినిధి...
జాతి గర్వించదగ్గ నేత కర్పూరి ఠాకూర్… జననాయక్ సేవలను కొనియాడిన నాయీ బ్రాహ్మణ ఉద్యోగులు. అనంతపురం జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04:భారత జాతే గర్వించదగ్గ నేత మన నాయీ బ్రాహ్మణ కులంలో జన్మించడం గర్వించదగ్గ...
జగన్ మోస మాటలు నమ్మి ఓటు వేశారు 30సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళింది* జనసేన టీడీపీ పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి మహిళలు ఆలోచించి ఓటువేసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు దోహద పడాలి...
స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయం హిందూపురంలో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ అనంతపురం జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04 :స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని పావగడ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణప్ప,...
బీసీల ద్రోహి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పండి. ఈ ఐదేళ్లలో బీసీలు అనుభవించిన కష్టాలు వర్ణణాతీతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం. టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలేది...