Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ముప్పాళ్ల ఇంచార్జి ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టిన జి. కాశయ్య

ఈరోజు ముప్పాళ్ల మండల కార్యాలయంలో ఇంచార్జి ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టారు.నకరికల్లు మండలం లో పని చేస్తూ డెప్యూటేషన్ పై ముప్పాళ్ల కి వచ్చారు. కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్సులు పుష్పగుచ్చం,శాలువాతో ఆహ్వానం పలికారు…

Related posts

Leave a Comment