Janasena News Paper

Month : April 2025

జాతీయం

ఇకపై రైల్వే భోగిలలో ఏటీఎం సర్వీసులు – సెంట్రల్ రైల్వే

రైల్వే బోగీలో ఏటీఎంలు ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ రైల్వే యోచిస్తుంది.  ఇందుకోసం ముందుగా పంచవటి ఎక్స్ ప్రెస్ రైలులో ట్రయల్స్ కూడా ప్రారంభించారు . ప్రయాణికులకు మరింత సౌకర్యాలు అందించే దిశగా ఏటీఎం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

10,164 మందికి అక్షరాస్యుల్ని చేశాం

MAHA BOOB SUBHANI SHAIK
కలెక్టర్ పి. అరుణ్బాబు వెల్లడి…. 2024-25 లో ఉల్లాస్ కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం వెల్లడించారు....
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

దియ్యా పుట్టినరోజు సందర్భంగా అనాధ శరణాలయంలో అన్నదానం.

MAHA BOOB SUBHANI SHAIK
రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్యా రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొండమోడు వీరమ్మ కాలనీలో దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనాధ శరణాలయంలో వృద్ధులకు అనాధ పిల్లలకు అన్నదానం చేయడం జరిగినది కార్యక్రమంలో సత్తెనపల్లి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

రెండవ విడత రీ-సర్వే ప్రారంభించిన తహసీల్దార్….

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లిరూరల్,ఏప్రిల్16,జనసేన ప్రతినిధి…. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు గుడిపూడి గ్రామం,సత్తెనపల్లి మం,నందు రెండవ విడత రీ-సర్వే లో బాగంగా గుడిపూడి గ్రామం నందు కే.ఎస్ .చక్రవర్తి,తహశీల్దార్ సత్తెనపల్లివారి చే భూమి పూజ చేసి,...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

దాతల సహకారంతోడొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….అభినందనీయం…

MAHA BOOB SUBHANI SHAIK
తడవర్తి నాగేశ్వరరావు..ఆర్య సంఘము నాయకులు… దాతల సహకారంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 37 వ సారి నిరుపేద రోగులకు, సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

కేసుల నుండి తప్పించుకునేందుకే…మాపై  తప్పుడు  ఆరోపణలు…

MAHA BOOB SUBHANI SHAIK
పట్టణ సీఐ బ్రహ్మయ్య వివరణ.. సత్తెనపల్లి పట్టణానికి చెందిన రౌడీషీటర్  ఖాసిం సైద  తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకునేందుకు పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ… సోషల్ మీడియాలో వీడియోను విడుదల  చేయడాన్ని  తీవ్రంగా...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా – వారి ఆధ్వర్యంలో…

MAHA BOOB SUBHANI SHAIK
ఉచిత ఉపకరణాల పంపిణీ”కార్యక్రమం లో పాల్గొన్న కన్నా, ఆర్డివో,డిఇఓ… పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా – వారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి ఆర్డీవో ఆఫీసులో జరిగిన”ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ”...
అంధ్రప్రదేశ్జాతీయంతాజా వార్తలుబిజినెస్రాజకీయంవిశాఖపట్నం

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ కు 21.16 ఎకరాల భూమిని కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్: భారతదేశ ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో 21.16 ఎకరాల భూమిని కేటాయించింది . దీనికి మద్దతు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది...
అంతర్జాతీయంబిజినెస్

హెర్మీస్ మార్కెట్ విలువ LVMH ను అధిగమించింది – ఓప్పందం ఫెయిల్ అయిన బ్రాండ్ ఇప్పుడు ముందుకు

హెర్మీస్ మార్కెట్ విలువ LVMH ను అధిగమించింది –మార్కెట్ విలువలో ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్‌లు – హార్మీస్ విజయ గాథ హెర్మీస్ (Hermès) కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ ఇప్పుడు LVMH కంటే ఎక్కువగా నమోదైంది....
అంతర్జాతీయంబిజినెస్రాజకీయం

చావు దెబ్బ కొట్టిన చైనా! లక్సరీ బ్రాండ్ల గుట్టు రట్టు

Janasena Telugu News : ట్రంప్ టారిఫ్‌లు  పై చైనా  తిరుగుబాటు: లగ్జరీ బ్రాండ్ల చైనా తయారీ వీడియోలతో టిక్‌టాక్ హల్‌చల్ అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యం అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న...