Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జగన్ పాలన

—–సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జగన్ పాలన ——ఫ్యాను గుర్తుకే ఓటు వేసి మరొక్కసారి జగన్ సీఎం చేయాలి ——ఆత్మీయ పలకరింపులో ఉషశ్రీ చరణ్ రెడ్డి… గోరంట్ల, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 6 : వైఎస్సార్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

రోడ్డు భద్రతమాసోస్తవాలు వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్

రోడ్డు భద్రతమాసోస్తవాలు వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ తనకల్లు, ఫిబ్రవరి6,జనసేన ప్రతినిధి: తనకల్లు మండలంలోని బస్టాండ్ కూడలిలో, కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోస్తవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

ఆలయ పరిధిలో పోలీసు సిబ్బంది నియమించండి.

ఆలయ పరిధిలో పోలీసు సిబ్బంది నియమించండి ఆలయ కమిటీ చైర్మన్ రమానంద లేపాక్షి జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 5: మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయానికి దేశ నలుమూలల నుంచి ఆలయ...
అంధ్రప్రదేశ్శ్రీ సత్యసాయి జిల్లా

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,!

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,! సర్పంచ్ ఆదినారాయణ అమడగూరు, ఫిబ్రవరి 5 ,జనసేన,ప్రతినిధి  ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

కులగణన సర్వే, లక్ష్య సాధన పూర్తి చేయాలి..

ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి..! కులగణన సర్వే, లక్ష్య సాధన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు  స్పందన కార్యక్రమంలో వినతులు 278 జిల్లా కలెక్టర్ స్వీకరించారు పుట్టపర్తి ఫిబ్రవరి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

మెంటాడలో అగ్నిప్రమాదం

మెంటాడలో అగ్నిప్రమాదం మెంటాడ,ఫిబ్రవరి05,జనసేన ప్రతినిధి:మెంటాడ మండలం సంతతోటలో పూరిల్లులో దేశాబత్తుల చిరంజీవి పూరి ఇంట్లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యింది. చిరంజీవి భార్య...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువు

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువు 35వ డివిజన్ సంఘమిత్ర కాలనీలో 22వ రోజు కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం. జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత....
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలి – జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలి – జిల్లా కలెక్టర్ ఎం.గౌతమ కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్. అనంతపురం, ఫిబ్రవరి...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలి- జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అనంతపురం, ఫిబ్రవరి 05 :జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలని జిల్లా...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందనకు 58 ఫిర్యాదులు

కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 05: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్.పి.ఎస్ సతీష్ కుమార్ ఈరోజు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నందు...